1905-03-17 – On This Day  

This Day in History: 1905-03-17

1905 : పద్మశ్రీ పుతినా (పురోహిత తిరునారాయణ నరసింహాచార్ అయ్యంగార్) జననం. భారతీయ కన్నడ నాటక రచయిత, కవి. కువెంపు, డిఆర్ బెంద్రే తో పాటు, ఆయన కన్నడ నవోదయ కవులలో ప్రసిద్ధ త్రయాన్ని ఏర్పరుచుకున్నాడు. ‘హంసదమయంతి మరియు ఇతర రూపకాలు’ రచనకు గాను మైసూర్ విశ్వవిద్యాలయం నుండి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి, కర్ణాటక సాహిత్య అకాడమీ బహుమతి, గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. చిక్కమగళూరులో జరిగిన 53వ కన్నడ సాహిత్య సమ్మేళన కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పద్మశ్రీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ మరియు శ్రీ హరిచరిత కావ్య అనే సృజనాత్మక రచనకు పంపా అవార్డు అందుకున్నాడు.

Share