This Day in History: 1971-12-18
1971 : పద్మశ్రీ బర్ఖా దత్ జననం. భారతీయ టెలివిజన్ జర్నలిస్ట్, రచయిత, యూట్యూబ్ న్యూస్ ఛానెల్ మోజో స్టోరీ యజమాని. ఆమె ది హిందుస్థాన్ టైమ్స్, ది వాషింగ్టన్ లాంటి న్యూస్ లకు కాలమిస్ట్. 21 సంవత్సరాలు ఎన్.డి.టి.వి. లో పనిచేసింది. కార్గిల్ యుద్ధ సమయంలో కార్గిల్ ప్రాంతానికి వెళ్ళి వార్తలను సేకరించి దేశవ్యాప్తంగా పేరుపొందింది. అనేక అవార్డులు అందుకుంది.