This Day in History: 2011-05-21
2011 : పద్మశ్రీ గోవింద్ చంద్ర పాండే మరణం. భారతీయ చరిత్రకారుడు, ఆలోచనాపరుడు, సంస్కృతవేత్త, సౌందర్యవేత్త. అలహాబాద్ మ్యూజియం సొసైటీ, సెంట్రల్ టిబెటన్ సొసైటీ, సారనాథ్ వారణాసి లకు అధ్యక్షుడు.
జైపూర్ మరియు అలహాబాద్ విశ్వవిద్యాలయాలలో వైస్-ఛాన్సలర్.
