2021-08-21 – On This Day  

This Day in History: 2021-08-21

2021 : పద్మ విభూషణ్ కళ్యాణ్ సింగ్ లోధి మరణం. భారతీయ హిందూ జాతీయవాది, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి. రాజస్థాన్ 21వ గవర్నర్.

హిమాచల్ గవర్నర్. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలనే ఆందోళనకు చిహ్నంగా పరిగణించబడ్డాడు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.

Share