This Day in History: 1972-12-21
1972 : వై ఎస్ జగన్ (యెడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త, వ్యాపారవేత్త. ఆంధ్రప్రదేశ్ 17వ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు. వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులను స్థాపించాడు. భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం, సండూరు జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు. స్కోచ్ సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు.