1953-06-23 – On This Day  

This Day in History: 1953-06-23

Syama Prasad Mukherjee1953 : శ్యాం ప్రసాద్ ముఖర్జీ మరణం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది, విద్యావేత్త. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు. అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు.

 భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ్‌ నుండి పుట్టింది కాబట్టి , ముఖర్జీ భారతీయ జనతా పార్టీ స్థాపకుడిగా కూడా పరిగణించబడతాడు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు. కలకత్తా యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్.  పరిశ్రమ మరియు సరఫరా మంత్రిగా పనిచేశాడు.

Share