This Day in History: 1675-11-24
1675 : గురు తేగ్ బహదూర్ (త్యాగ్ మాల్ ఖత్రీ) మరణం. 10 మంది సిక్కు గురువుల్లో తొమ్మిదవ వాడు. తొలిగురువు నానక్ స్ఫూర్తితో ఆయన రాసిన 115 కవితలు గురు గ్రంథ్ సాహిబ్ లో ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని ఆనందపూర్ సాహిబ్ అనే నగరాన్ని స్థాపించాడు. ఇస్లాంలోకి మారేందుకు తిరస్కరించినందుకు గురు తేగ్ బహదూర్ ను ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీలో బహిరంగంగా తల నరికించి చంపాడు.