This Day in History: 1926-11-25
1926 : రంగనాథ్ మిశ్రా జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 21వ ప్రధాన న్యాయమూర్తి. భారతదేశ జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్. ఒడిస్సా తాత్కాలిక గవర్నర్.
రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు. ఆల్ ఇండియా బాయ్ స్కౌట్స్ అసోసియేషన్ యొక్క చీఫ్ స్కౌట్.