1977-12-28 – On This Day  

This Day in History: 1977-12-28

1977 : పద్మ భూషణ్ సుమిత్రానందన్ పంత్ (గోసైన్ దత్) మరణం. భారతీయ రచయిత, కవి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. 20వ శతాబ్దపు ప్రసిద్ధి చెందిన హిందీ కవులలో ఒకడు.

Share