విదుషీ దీక్ష 216 గంటలపాటు నిర్విరామంగా భరతనాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో చోటు దక్కించుకుంది.2025-08-30
విదుషీ దీక్ష 216 గంటలపాటు నిర్విరామంగా భరతనాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో చోటు దక్కించుకుంది.
Today in History | On This Day | This Day in History | Today in India | What Happened Today in India | Charitralo eroju | charitra lo eroju |
విదుషీ దీక్ష 216 గంటలపాటు నిర్విరామంగా భరతనాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో చోటు దక్కించుకుంది.దళపతి విజయ్ ఇంస్టాగ్రామ్ లో 10 మిలియన్ల లైక్లను దాటిన దక్షిణ భారత సెలఎబ్రిటీగా మరియు అత్యధిక లైక్ చేయబడిన పోస్ట్గా రికార్డు సృష్టించాడు!
భారతదేశంలో మొట్టమొదటి వాహన ప్రమాదం నమోదు అయ్యింది.
భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్ జరిగింది. Continue reading “1995-07-31”
భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నరేంద్ర మోది నిలిచాడు. Continue reading “2025-07-25”
1978 : ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా అవతరించింది.
1992 : ఇంటర్నెట్ లో మొదటిసారిగా ఫోటో అప్లోడు చేయబడింది.
1903 : మద్రాసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘జి స్టోక్స్’, భారతదేశానికి ఏడవ బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ పేరు మీద డొక్కా సీతమ్మకు ప్రశంసా పత్రాన్ని అందజేశాడు.
1890 : భారతదేశంలో ఆదివారం సెలవు దినంగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది.