సంఘటనలు – పేజీ 42 – On This Day  

1970-11-06

1970 : అస్సాం ముఖ్యమంత్రి పదవి నుండి బిమల ప్రసాద్ చలిహా పదవి విరామణ చేశాడు.

1957-12-28

1957 : అస్సాం 3వ ముఖ్యమంత్రి గా బిమల ప్రసాద్ చలిహా పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1668-03-27

1668 : బ్రిటిష్ చక్రవర్తి చార్లెస్ II బొంబాయి దీవులను ఈస్ట్ ఇండియా కంపెనీకి సంవత్సరానికి 10 పౌండ్ల అద్దెకు లీజుకు మంజూరు చేస్తూ రాయల్ చార్టర్‌పై సంతకం చేశాడు.

Continue reading “1668-03-27”

1942-03-26

1942 : భారతదేశ రాజకీయవేత్తలు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ మరియు ఫిరోజ్ జహంగీర్ గాంధీ అలహాబాద్ లోని ఆనంద్ భవన్‌లో ఆది ధర్మ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు.

1998-01-17

1998 : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి జగదీష్ శరణ్ వర్మ పదవి విరమణ చేశాడు.

1997-03-25

1997 : భారతదేశ సుప్రీంకోర్టు 27వ  ప్రధాన న్యాయమూర్తిగా జగదీష్ శరణ్ వర్మ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1655-03-25

1655 : శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం ‘టైటాన్’ ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.

1977-07-13

1977 : భారత లోక్‌సభ స్పీకర్‌ పదవి నుండి నీలం సంజీవరెడ్డి పదవి విరమణ చేశాడు.

1977-03-26

1977 : భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించాడు.