సంఘటనలు – పేజీ 26 – On This Day  

1939-05-03

1939 : సుభాస్ చంద్రబోస్ ‘ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్’ రాజకీయ పార్టీ ఏర్పాటు ను ప్రకటించాడు.

1837-05-03

1837 : గ్రీస్ లో ఏథెన్స్ విశ్వ విద్యాలయం (నేషనల్ అండ్ కపోడిస్ట్రియన్ యూనివర్శిటీ ఆఫ్ ఏథెన్స్) ప్రారంభించబడింది.

Continue reading “1837-05-03”

1913-04-21

1913 : ముంబైలోని గ్రాంట్ రోడ్‌లోని ఒలింపియా థియేటర్‌లో ‘రాజా హరిశ్చంద్ర’ ప్రీమియర్ ప్రదర్శించబడింది.

1947-08-15

1947 : యునైటెడ్ ప్రావిన్స్ గవర్నర్ గా సరోజినీ నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించింది.

1952-06-01

1952 : ఉత్తరప్రదేశ్ గవర్నర్ పదవి నుండి హోమీ మోడీ పదవి విరమణ చేశాడు.

1950-01-26

1950 : ఉత్తరప్రదేశ్ మొదటి గవర్నర్ గా హోమీ మోడీ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1950-01-25

1950 : యునైటెడ్ ప్రావిన్స్ గవర్నర్ పదవి నుండి హోమీ మోడీ పదవి విరమణ చేశాడు.

1949-05-02

1949 : యునైటెడ్ ప్రావిన్స్ చివరి గవర్నర్ గా హోమీ మోడీ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1972-06-30

1972 : ఉత్తరప్రదేశ్ గవర్నర్ పదవి నుండి బెజవాడ గోపాల రెడ్డి పదవి విరమణ చేశాడు.

1967-05-01

1967 : ఉత్తరప్రదేశ్ 6వ గవర్నర్ గా బెజవాడ గోపాల రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించాడు.