1977 : భరత సుప్రీంకోర్టు 15వ ప్రధాన న్యాయమూర్తి గా మీర్జా హమీదుల్లా బేగ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
Event Type: సంఘటనలు
1978-02-21
1978 : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి మీర్జా హమీదుల్లా బేగ్ పదవి విరామణ చేశాడు.
1948-02-21
1948 : అమెరికన్ ఆటో రేసింగ్ మంజూరు మరియు ఆపరేటింగ్ సంస్థ ‘నేషనల్ అసోసియేషన్ ఫర్ స్టాక్ కార్ ఆటో రేసింగ్ (NASCAR) LLC.’ స్థాపించబడింది. Continue reading “1948-02-21”
1999-02-21
1999 : అణ్వాయుధాల వినియోగంపై భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరియు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య 1999 లాహోర్ డిక్లరేషన్ సంతకం చేయబడింది. Continue reading “1999-02-21”
2018-02-21
2018 : తమిళనాడులోని సినీ నటుడు కమల్ హాసన్ చేత ‘మక్కల్ నీది మైయం’ రాజకీయ పార్టీ స్థాపించబడింది. Continue reading “2018-02-21”
2013-02-21
2013 : హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో 100 మీటర్ల దూరంలో రెండు బాంబులు పేలడంతో 18 మంది చనిపోగా 130 మంది గాయపడ్డారు. Continue reading “2013-02-21”
1956-02-20
1956 : ఆంధ్రరాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేయడం కోసం పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. Continue reading “1956-02-20”
1987-02-20
1987 : భారతదేశంలోని 23వ రాష్ట్రంగా మిజోరాం అవతరించింది. Continue reading “1987-02-20”
1987-02-20
1987 : భారతదేశంలో 24వ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ అవతరించింది. Continue reading “1987-02-20”
1944-02-18
1944 : ‘భారతీయ జ్ఞానపీఠ్’ సాంస్కృతిక సంస్థ స్థాపించబడింది. Continue reading “1944-02-18”