సంఘటనలు – పేజీ 45 – On This Day  

1903-03-30

1903 : కలకత్తా పబ్లిక్ లైబ్రరీ మరియు అనేక సెక్రటేరియట్ లైబ్రరీల సేకరణను మిళితం చేసి ఇంపీరియల్ లైబ్రరీతో విలీనం చేయబడింది. Continue reading “1903-03-30”

1836-03-21

1836 : ‘ది కలకత్తా పబ్లిక్ లైబ్రరి’ గా జాతీయ గ్రంధాలయం స్థాపించబడింది. Continue reading “1836-03-21”

2020-03-20

2020 : 2012 ఢిల్లీలో బస్సులో జ్యోతి సింగ్ అనే విద్యార్ధినిపై సామూహిక అత్యాచారం మరియు హత్యకు పాల్పడిన అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా మరియు ముఖేష్ సింగ్‌లను తీహార్ జైలులో ఉరితీశారు. Continue reading “2020-03-20”

1944-03-18

netaji Subhas Chandra Bose1944 : నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) బర్మా సరిహద్దును దాటి భారతదేశంలోకి ప్రవేశించింది.

1919-03-18

1919 : సాధారణ ప్రజలపై అధికారంపై పట్టు పెంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీలోని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా ‘రౌలట్ చట్టాన్ని’ ఆమోదించింది.

Continue reading “1919-03-18”

1922-03-18

1922 : బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన చర్యకు పాల్పడినందుకు మహాత్మా గాంధీకి  దేశద్రోహం నేరం క్రింద 6 సంవత్సరాల శిక్ష విధించింది. Continue reading “1922-03-18”

1965-03-18

1965 : అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాల 9 క్షణాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా అలెక్సి లియనోవ్ చరిత్ర సృష్టించాడు.

1802-03-18

1802 : భారతదేశంలోని కోల్‌కత్తా సమీపంలో కాస్సిపోర్‌లో మొదటి ‘ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ’ యొక్క ఉత్పత్తి ప్రారంభించబడింది. Continue reading “1802-03-18”