1906 : భారతదేశంలోని మొట్టమొదటి ముస్లిం రాజకీయ పార్టీగా ‘ఆల్-ఇండియా ముస్లిం లీగ్’ (AIML) స్థాపించబడింది.
Event Type: సంఘటనలు
2006-12-30
2006 : బాగ్దాద్లో అల్-దుజైల్ హత్యల నేపధ్యంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు.
2007-12-30
2007 : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1997-12-29
1997 : సోనియా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించడంతో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. Continue reading “1997-12-29”
1885-12-28
1885 : భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. Continue reading “1885-12-28”
2020-01-27
2020 : భారతదేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది. కేరళలోని త్రిసూర్లోని జనరల్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో 20ఏళ్ల యువతికి కరోనా వచ్చినట్టు గుర్తించారు. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా తాను జనవరి 23, 2020న చైనాలోని వుహాన్ నగరం నుండి కేరళకు తిరిగి వచ్చానని ఆమె వెల్లడించింది.
2022-01-09
2022 : ప్రతి డిసెంబర్ 26వ తేదీన ‘వీర్ బాల్ దివాస్’ జరుపుకొనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించాడు.
2022-12-17
2022 : మిసెస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. లాస్ వెగాస్లో జరిగిన ఈ పోటీలో మిసెస్ కౌశల్ 63 దేశాల నుండి పోటీదారులను ఓడించి 21 సంవత్సరాల తర్వాత భారతదేశానికి కిరీటాన్ని తిరిగి పొందింది. ఇండియా నుండి మిసెస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన రెండవ వ్యక్తిగా నిలిచింది.
1954-01-02
1954 : భారతరత్న అవార్డు స్థాపించబడింది. Continue reading “1954-01-02”
1964-02-20
1964 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుండి నీలం సంజీవరెడ్డి పదవి విరమణ చేశాడు.